ర్యాగింగ్‌పై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం | Students Protest, seek action on 'Ragging' immediately | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌పై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

Jul 27 2015 2:42 PM | Updated on Nov 9 2018 4:36 PM

ర్యాగింగ్‌పై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం - Sakshi

ర్యాగింగ్‌పై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి నిరసనగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది.

అనంతపురం : నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి నిరసనగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది. అనంతపురం, తిరుపలి, కర్నూలు తదితర ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు. రిషితేశ్వరి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement