కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా | rythu sangam dharna at nellore collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా

Jul 13 2015 12:14 PM | Updated on Sep 3 2017 5:26 AM

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

నెల్లూరు: నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అర్హులైన రైతులందరికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్‌కు పంట రుణాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం కార్యకర్తలతో పాటు, కౌలు రైతుల సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement