తిరుపతి రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు | road transport problem in chittor highway | Sakshi
Sakshi News home page

తిరుపతి రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు

Nov 19 2015 7:45 PM | Updated on Aug 30 2018 4:49 PM

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.

తిరుపతి: భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. అంజేరమ్మ కనుమ వద్ద గురువారం సాయంత్రం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామైంది. అధికారులు కొండ చరియలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement