95 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in kurnool distirict | Sakshi
Sakshi News home page

95 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Oct 7 2015 2:17 PM | Updated on Sep 3 2017 10:35 AM

కర్నూలు జిల్లా కోయల్‌ కుంట్ల మండలం సమీపంలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోయల్ కుంట్ల: కర్నూలు జిల్లా కోయల్‌ కుంట్ల మండలం సమీపంలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం నుంచి మినీ ఆల్విన్, టెంపో వాహనాలలో రేషన్ బియ్యం తరలుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. 95 బస్తాలలోతరలుతున్న47 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement