తెలుగు ప్రజలకు నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు | pongal wishes to ap, telangana, says narasimhan | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 15 2015 11:19 AM | Updated on Aug 21 2018 11:41 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement