తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! | Pilgrim rush continues in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!

Dec 25 2013 7:41 PM | Updated on Aug 28 2018 5:55 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! - Sakshi

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!

తిరుమల పుణ్యక్షేత్రంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో నిండారు.

తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో నిండారు.  అర కిలోమీటర్ మేర క్యూలైన్ లో భక్తులు దర్శనానికి వేచివున్నారు.

సర్వదర్శనానికి 21 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహకులు తెలిపారు. కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement