5వ తేదీలోగా సమర్పణకు అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ఆయా శాఖలు, విభాగాలు ఆప్షన్ ఫారాలను అందజేశాయి. ఈ నెల 5వ తేదీలోగా ఆప్షన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటు సచివాలయంతో పాటు జంటనగరాల్లోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులు ఏ రాష్ట్రానికి ఆప్షన్ పెట్టుకోవాలనే దానిపై చర్చల్లోనే మునిగిపోయారు. భార్య కూడా ఉద్యోగి అయితే ఏ రాష్ట్రంలో ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుందనే సమాచారాన్ని సహచర ఉద్యోగులతో చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద 5వ తేదీ వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులు ఆప్షన్ ఫారాలను నింపడం, సమర్పించడంపైనే దృష్టిసారించనున్నారు. ఈ అంశంపై ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత
Published Sat, Aug 2 2014 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement