లారీ, బొలేరో ఢీ : ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బొలేరో ఢీ : ఒకరు మృతి

Aug 22 2015 6:32 PM | Updated on Aug 30 2018 3:56 PM

లారీ, బొలేరో వాహనం ఢీకొట్టుకున్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

కల్యాణదుర్గం (అనంతపురం) : లారీ, బొలేరో వాహనం ఢీకొట్టుకున్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రవల్లి వద్ద లారీ, బొలేరో వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవర్ రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement