భూఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం | MLA K.S.N.S Raju visits Chodavaram | Sakshi
Sakshi News home page

భూఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

Feb 16 2016 3:41 PM | Updated on Sep 3 2017 5:46 PM

విశాఖ జిల్లా చోడవరం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పర్యటనలో భాగంగా ఆయన చోడవరంలో పలు ప్రాంతాలను సందర్శించారు. కబ్జాకు గురైన భూముల వివరాలు వెంటనే నిగ్గుతేల్చాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement