లాయర్స్‌ వర్సెస్‌ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

lawyers demand for high court in rayalaseema picks up - Sakshi

సాక్షి, కర్నూలు: కలెక్టరేట్‌ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ నేపధ్యంలో జరిగిన తోపులాటలో పలువురు న్యాయవాదులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top