పీసీసీ ఉపాధ్యక్షులుగా కమలమ్మ | Kamalamma as PCC vice presidents | Sakshi
Sakshi News home page

పీసీసీ ఉపాధ్యక్షులుగా కమలమ్మ

Jun 25 2017 1:20 AM | Updated on Sep 5 2017 2:22 PM

కేంద్ర ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు పి.ఎం.కమలమ్మను పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, అమరావతి: కేంద్ర ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు పి.ఎం.కమలమ్మను పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె కృషి ఎనలేనిదన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన కమలమ్మ విజయవాడలో రఘువీరారెడ్డిని కలిశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement