శ్రీవారిని దర్శించుకున్న రాజ్‌నాథ్‌సింగ్ | Home minister Rajnath singh visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న రాజ్‌నాథ్‌సింగ్

Dec 11 2015 5:50 PM | Updated on Sep 3 2017 1:50 PM

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. హోంమంత్రి వెంట ఏపీ మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement