జూలై 14 ఉదయం నుంచి పుష్కరాలు | godavari pushkaralu to be started on July 14 morning | Sakshi
Sakshi News home page

జూలై 14 ఉదయం నుంచి పుష్కరాలు

Dec 4 2014 2:01 AM | Updated on Jun 2 2018 2:36 PM

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు ఆరంభ మవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు ఆరంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 25వ తేదీ వరకు కొనసాగతాయని పేర్కొంది. పలువురు పంచాంగ కర్తల అభిప్రాయం మేరకు ఈ తేదీలను ఖరారు చేసినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement