చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం | Elephants hulchul in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం

Dec 18 2015 8:27 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పోలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. రామకుప్పం మండలంలోని పల్లికుప్పం, పండ్యాలమడుగు గ్రామాలపై శుక్రవారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. గ్రామంలోని పంట పోలాల్లో ప్రవేశించిన ఏనుగులు... పంటలను ధ్వంసం చేశాయి. దాంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement