చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం | Elephants hulchul in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం

Nov 21 2015 11:42 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. వి.కోట మండలం నాయకనేరి గ్రామ శివారులోని పంట పొలాలపై ఏనుగులు శనివారం దాడి చేశాయి. దాంతో భారీగా పంట నష్టం వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత వారంలో కూడా ఇదే మండలంలో ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో భారీగా పంటలు ధ్వంసమైనాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement