
‘ఏ అర్హత ఉందని లోకేశ్కు మంత్రి పదవి’
ఆర్ట్స్ కళాశాల మైదానంలో సామాజిక హక్కుల వేదిక ముగింపు సభ జరిగింది.
ఏపీ రైతులు భిక్షాటన చేస్తున్నా బాబు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదన్నారు. టీడీపీ నేతల వద్ద వందల కోట్ల అవినీతి డబ్బు ఉందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల నిధులను సీఎం చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, కేరళ వ్యవసాయ మంత్రి సునీల్ కుమార్, సినీగేయ రచయిత వందేమాతరం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.