హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Published Sun, Jan 12 2020 4:18 AM

CM YS Jaganmohan Reddy Reached Hyderabad - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన ఈ నెల 12, 13 తేదీల్లో అక్కడే ఉంటారు. 13వ తేదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. భేటీ అనంతరం 13వ తేదీ రాత్రికి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. 
 

Advertisement
Advertisement