తిరుపతిలో వ్యాపారి కిడ్నాప్ | businessman kidnapped in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో వ్యాపారి కిడ్నాప్

Mar 25 2015 6:13 PM | Updated on Sep 2 2017 11:22 PM

తిరుపతి నగరంలో ప్రముఖ బియ్యం వ్యాపారి కిశోర్ కుమార్ను ఆగంతకులు బుధవారం కిడ్నాప్ చేశారు.

తిరుపతి: తిరుపతి నగరంలో ప్రముఖ బియ్యం వ్యాపారి కిశోర్ కుమార్ను ఆగంతకులు బుధవారం కిడ్నాప్ చేశారు. శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన్ని ఇన్నోవాలో వచ్చిన ఆగంతకులు కిడ్నాప్ చేసి... ఆ కారులో ఆయన్ని ఎక్కించుకుని పరారైయ్యారు.

దాంతో కిశోర్ కుమార్ బంధువులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన కిడ్నాప్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. కిడ్నాప్ జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి వెస్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement