బస్సు, ఆటో ఢీ: 8 మందికి గాయాలు | 8 inured in road accident | Sakshi
Sakshi News home page

బస్సు, ఆటో ఢీ: 8 మందికి గాయాలు

Aug 28 2015 10:29 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది.

విజయనగరం: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా గుర్ల మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండలంలోని చుక్కవలస గ్రామానికి చెందిన 8 మంది మహిళలు ఆటోలో విజయనగరం వెళ్తుండగా చీపురుపల్లి నుంచి విజయనగరం వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో గాయపడిన వారిని విజయనగరం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement