ఆటో, బైక్ ఢీ : ముగ్గురికి తీవ్రగాయాలు | 3 injure in road accident | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్ ఢీ : ముగ్గురికి తీవ్రగాయాలు

Aug 1 2015 5:22 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

విజయనగం (బొబ్బిలి) : ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లాలోని బలిజపేటకు చెందిన సతీష్ చక్రవర్తి తన బైక్‌పై మరో ఇద్దరు స్నేహితులతో కలసి వెళుతూ మండలం కేంద్ర శివారులో ఆటోను ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బాధితులను 108 వాహనంలో వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement