వికటించిన మధ్యాహ్న భోజనం | 15 injured of food poison | Sakshi
Sakshi News home page

వికటించిన మధ్యాహ్న భోజనం

Feb 18 2015 1:51 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురుకుల జూనియర్ కళాశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురుకుల జూనియర్ కళాశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో అక్కడి విద్యార్థులు 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ వెంకటగిరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement