కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి | 1 died in road accident | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి

Aug 14 2015 12:27 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

గుంటూరు(తెనాలి): గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని తెనాలి మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని సంగం జాగర్లముడి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement