న భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.. తాజాగా తాను టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత్ జట్టును ప్రకటించడానికి ముందుగానే మిథాలీ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ తరఫున 89 టీ20 మ్యాచ్లు ఆడిన మిథాలీ వాటిలో 32 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు. ఇక మూడు టీ20 వరల్డ్కప్లు ఉండటం విశేషం.
మిథాలీ రాజ్ టీ20 ఫార్మాట్కు గుడ్ బై
Sep 3 2019 4:49 PM | Updated on Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement