ఎప్పుడూ ఫీల్డ్లో కూల్గా ఉండే మన ఎంఎస్ ధోనికి కోపమొచ్చింది. ఎంతలా అంటే సహచర ఆటగాడు మనీష్ పాండేపై గట్టిగా అరచి మందలించేంతగా. ' ఓయ్ ఇటు చూడు.. అటెటో కాదు' అంటూ మనీష్పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెంచూరియన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత తొలుత బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్లో భాగంగా 19వ ఓవర్లో మనీష్పై తీవ్రంగా మండిపడ్డాడు. ఆ సమయానికి ధోని స్ట్రైకింగ్లో ఉండగా, పాండే నాన్-స్ట్రైకర్ ఎండ్లో నిలుచున్నాడు.
మనీష్ పాండేపై ధోని తీవ్ర ఆగ్రహం
Published Thu, Feb 22 2018 1:19 PM
Advertisement
తప్పక చదవండి
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
Advertisement