ఎస్‌ కోటలో ఎక్కడ చూసినా అవినీతే | YS Jagan Padayatra: Vizianagaram Celebrates 3000 Km Milestone | Sakshi
Sakshi News home page

ఎస్‌ కోటలో ఎక్కడ చూసినా అవినీతే

Sep 24 2018 7:14 PM | Updated on Mar 20 2024 3:38 PM

ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సభలో ఆయన ఇంకా ఏమన్నారంటే..

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement