విజయనగరం పట్టణం జన సునామీ | YS Jagan Mohan Reddy Praja Sankalpa yatra In Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం పట్టణం జన సునామీ

Oct 1 2018 5:22 PM | Updated on Mar 21 2024 6:13 PM

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం పట్టణంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. వైఎస్‌ జగన్‌ రాకతో విజయనగరం పట్టణం జన సునామీలా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement