విజయనగరం పట్టణం జన సునామీ | Sakshi
Sakshi News home page

విజయనగరం పట్టణం జన సునామీ

Published Mon, Oct 1 2018 5:22 PM

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం పట్టణంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. వైఎస్‌ జగన్‌ రాకతో విజయనగరం పట్టణం జన సునామీలా మారింది.

Advertisement
Advertisement