పంజాగుట్టలో దోపిడి దొంగల హల్‌చల్‌

 పంజాగుట్టలో దోపిడి దొంగలు హల్‌చల్‌ చేశారు. ముగ్గురు మహిళలు నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగలను అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగ ఓ  మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top