వెల్దుర్తి మృతులకు సామూహిక అంత్యక్రియలు | Telangana Govt Arranges Mass Funeral For Veldurthi Victims | Sakshi
Sakshi News home page

వెల్దుర్తి మృతులకు సామూహిక అంత్యక్రియలు

May 12 2019 4:44 PM | Updated on Mar 22 2024 10:40 AM

కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డుప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం 16 మృతదేహాలను మృతుల బంధువులకు పోలీసులు అప్పగించారు. కర్నూలు నుంచి గద్వాల జిల్లా రామాపురానికి మృతదేహలను తరలిస్తున్నారు. సామూహిక అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement