విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్
Apr 27 2019 4:08 PM | Updated on Apr 27 2019 4:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement