స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌ | Telangana Cm Kcr called on Swaroopananda swamy | Sakshi
Sakshi News home page

స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌

Apr 27 2019 4:08 PM | Updated on Apr 27 2019 4:14 PM

 విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్‌ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement