పోలీసులు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న చిట్టూరి మురళి ఆర్థిక ఇబ్బందులు కారణంగా పగలు కళాశాలకు వెళ్ళి చదువుకుంటూ..రాత్రి పూట టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
నా చావుకు ఎస్ఐ వేధింపులే కారణం..
Nov 18 2019 5:52 PM | Updated on Nov 18 2019 6:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement