చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదు

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మల‌మ‌డుగులో వైఎస్సార్‌పీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు సంక‌ల్ప దీక్షలో సజ్జల పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top