రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు అమ్మాయి తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్లతోపాటు ఇద్దరు సుఫారీ కిల్లర్లను శనివారం నగరంలోని కొత్తపేటలో అదుపులోకి తీసుకున్నారు.
Sep 15 2018 8:47 PM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement