రాష్ట్రాలనే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్ విభజించింది | PM Modi Speech in Loksabha | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలనే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్ విభజించింది

Feb 7 2018 1:29 PM | Updated on Mar 21 2024 10:58 AM

విభజన హామీల అమలును కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనల నడుమ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎంపీలు నినదించారు.  ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వాకౌట్‌ చేశారు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఎలాంటి సమస్యలు రాలేదని, వాజ్‌పేయి హయాంలో అప్పటి ప్రభుత్వం రాజనీతిజ్ఞతతో వ్యవహరించిందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement