దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలి | MP Vijaya Sai Reddy Fires on CM Ramesh | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలి

Mar 28 2018 6:56 AM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రధాని మోదీకి తాను పాదాభివందనం చేశానని ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. తాను ప్రధానికి పాదాభివందనం చేశానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement