గెర్దావ్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తతపై స్పందించిన జేసీ! | MP JC Diwakar Reddy Reacts On Gerdau Steel Plant Accident | Sakshi
Sakshi News home page

Jul 13 2018 6:45 PM | Updated on Mar 22 2024 11:06 AM

తాడిపత్రి గెర్దావ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కార్మికులు చనిపోయినా యాజమాన్యం సెలవు ఇవ్వలేదని కార్మికులు ఆందోళనకు దిగారని తెలుస్తోంది. దీంతో కార్మికులకు మద్దతుగా జనసేన నేతలు, కార్యకర్తలు గెర్దావ్‌ ఫ్యాక్టరీని ముట్టడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement