అగ్నిమాపకశాఖను పటిష్టం చేస్తాం.. | Mekathoti Sucharitha Inaugurates Model Fire Station In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అగ్నిమాపకశాఖను పటిష్టం చేస్తాం..

Dec 22 2019 9:17 PM | Updated on Mar 22 2024 10:49 AM

కచ్చలూరు బోట్ ప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు గొప్పవని హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సుర్యాబాగ్‌లోని మోడల్‌ ఫైర్‌ స్టేషన్‌ను హోంమంత్రి సుచరిత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్నిమాపకశాఖను మరింత పటిష్టం చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని సుచరిత పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement