కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం | Kanchi Kamakoti Peethams Jayendra Saraswathi is no more | Sakshi
Sakshi News home page

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

Feb 28 2018 10:13 AM | Updated on Mar 22 2024 10:48 AM

తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement