21న మదురైలో కమల్‌ పార్టీ ప్రకటన | Kamal Haasan to unveil flag on Feb 21 | Sakshi
Sakshi News home page

Feb 18 2018 8:15 AM | Updated on Mar 20 2024 3:36 PM

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ తమిళనాడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. 21న రామేశ్వరం నుంచి మదురై జిల్లాలోని ఒత్తకడై వరకూ పర్యటించనున్న కమల్‌ అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement