చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైందని.. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలన్నారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారని కృష్ణదాస్ పేర్కొన్నారు.
సీబీఐని వ్యతిరేకించింది అందుకేనా..?
Feb 14 2020 6:26 PM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement