బాహుబలి నిర్మాతలకే బెదిరింపు | Sakshi
Sakshi News home page

బాహుబలి నిర్మాతలకే బెదిరింపు

Published Wed, May 17 2017 6:36 AM

బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బిహార్‌ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement