శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు | Bhumana Karunakar Reddy Fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు

Dec 31 2018 11:13 AM | Updated on Mar 22 2024 11:16 AM

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీవి బానిస రాజకీయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, వారితో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పామని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement