పురుగుల్ని నమిలి మింగేశాడు.. | Barman eating flying ants in Philippines | Sakshi
Sakshi News home page

పురుగుల్ని నమిలి మింగేశాడు..

Jul 4 2019 10:00 AM | Updated on Mar 21 2024 8:18 PM

తన వ్యాపారానికి నష్టం కలిగిస్తున్నాయన్న కోపంతో వుసుర్ల(రెక్కల చీమలు)పై విరుచుకుపడ్డాడు. చేతికందిన కాడకి ఆ పురుగుల్ని పరపరా నమిలి మింగేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని జనరల్‌ శాంతోస్‌ నగరానికి చెందిన రాండీ అలితా ‘పూల్‌ గేమ్‌’ను నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో పూల్‌ టేబుళ్లపై వేలాడదీసి ఉన్న లైట్ల దగ్గరకు భారీ సంఖ్యలో వుసుర్లు చేరుకున్నాయి. ఆట ఆడేందుకు వీలులేకుండా టేబుళ్లపై వాలసాగాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement