మృతిచెందిన మాజీ సభ్యులకు అసెంబ్లీ సంతాపం | AP Assembly Pays Tributes to Former Members | Sakshi
Sakshi News home page

మృతిచెందిన మాజీ సభ్యులకు అసెంబ్లీ సంతాపం

Jun 18 2019 9:40 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఇటీవల మరణించిన మాజీ ఎమ్యెల్యేలు ఎం. సంజీవరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, బి.సుబ్బారెడ్డిలకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని  సీతారాం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప సూచకంగా సభ్యులంతా తమ స్థానాల్లో లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement