తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం | TTD Vigilance Security Officers Negligence At Tirumala | Sakshi
Sakshi News home page

Sep 18 2016 5:26 PM | Updated on Mar 20 2024 3:35 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి నిలిచింది. దీనిని భద్రతా సిబ్బంది, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement