అమ్మ అడుగుజాడల్లో.. శశి శకం! | Sasikala era begins in AIADMK | Sakshi
Sakshi News home page

Dec 29 2016 12:42 PM | Updated on Mar 22 2024 11:05 AM

అంతా ఊహించినట్టుగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ నటరాజన్‌ అధికార అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టారు. చెన్నైలో గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement