ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే! | Post demonetisation, Rs 25,000cr deposited in cash in dormant bank accounts | Sakshi
Sakshi News home page

Jan 10 2017 1:25 PM | Updated on Mar 22 2024 11:28 AM

నోట్ల రద్దు అనంతరం డార్మెంట్ బ్యాంకు అకౌంట్ల( దీర్ఘకాలికంగా వాడుకలో లేని బ్యాంకు అకౌంట్లు)లో దాదాపు రూ.25,000 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అంతేకాక లెక్కలో చూపని ఆదాయంగా రూ.3-4 లక్షల కోట్లను గుర్తించినట్టు ఐటీ శాఖ తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ బ్యాంకు అకౌంట్లపై ఐటీ శాఖ జరిపిన దాడుల్లో గుర్తించిన డిపాజిట్ వివరాలను ఐటీ శాఖ మంగళవారం వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement