'ప్రివిలేజ్‌ కమిటీ సభ్యులు హుందాగా వ్యవహరించాలి' | peddireddy ramachandra reddy letter to speaker kodela siva prasada rao | Sakshi
Sakshi News home page

Dec 23 2016 7:31 PM | Updated on Mar 21 2024 8:55 PM

స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ప్రవిలేజ్‌ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ రాశారు. గత సెప్టెంబర్‌లో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న సభ్యుల విచారణలో కమిటీ సభ్యులు కలగజేసుకొని మాట్లాడటం సరికాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement