పెద్దనోట్లను రద్దు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. నోట్ల రద్దు చేసి మాత్రమే తాము ఊరుకోలేదని, ఏం చేయకుండా అసలే లేమని, మరో పది నుంచి పదిహేను రోజుల్లో అంతా సర్దుమణుగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. నోట్ల రద్దుతో సమాజంలో అశాంతి నెలకొందని ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదుకాలేదని, కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు వాస్తవాలను మించి తమ గొంతును వినిపిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించింది.
Dec 10 2016 7:02 AM | Updated on Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement