నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయ సభలను కాంగ్రెస్ స్థంభింపజేసింది. కాంగ్రెస్ నేతలపై కేంద్ర ప్రభుత్వం క్షక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్ లో ఆందోళన నిర్వహించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు.
Dec 9 2015 12:23 PM | Updated on Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement