ఏం జరిగిందో తెలియదు. ఆ కుటుంబానికి కష్టమే వచ్చిందో.. లేదా ఎవరైనా కర్కశత్వం చూపారో గానీ, ఒక తల్లి, ఇద్దరు అభం శుభం ఎరుగని చిన్నారులు రైలు పట్టాల పక్కన మరణించి పడి ఉన్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. స్టేషన్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
Jan 21 2017 12:19 PM | Updated on Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement